జాతీయ వార్తలు

పిఎంకు ఒక యాపిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత పర్యటనలో ఉన్న యాపిల్ సీఈఓ టిమ్ కుక్ శనివారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. భారత్‌లో యాపిల్ ఉత్పత్తులను తయారు చేసేందుకు కుక్ ఆసక్తి కనపరిచారు.
ఈ సందర్భంగా ‘నరేంద్రమోదీ మొబైల్ యాప్’ను మోదీ-కుక్ ఆవిష్కరించారు.