జాతీయ వార్తలు

20 ఏళ్ల తర్వాత అసెంబ్లీకి పోటీ చేస్తున్న వైకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఏప్రిల్ 16: దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ఎండిఎంకె ప్రధాన కార్యదర్శి వైకో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మే 16న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కోవిల్‌పట్టి నియోజకవర్గంనుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చెన్నైలో శనివారం జరిగిన ఎన్నికల సభలో వైకో స్వయంగా ఈ విషయం ప్రకటించారు.