జాతీయ వార్తలు
కోటిన్నర టర్నోవర్ దాటే పరిశ్రమలపై రాష్ట్రాలకే పెత్తనం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 23 September 2016
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: సంవత్సరానికి కోటిన్నర రూపాయిల టర్నోవర్ ఉన్న పరిశ్రమలు, సంస్థలన్నింటిపైనా రాష్ట్రాలకే నియంత్రణ ఉండాలని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ కేంద్రానికి స్పష్టం చేశారు. గురువారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ఈటల రాజేందర్ హాజరైయ్యారు. జీఎస్టీ కౌన్సిల్ అధ్యక్షుడిగా కేంద్ర ఆర్థిక మంత్రి ఉన్నందున ఉపాధ్యక్ష పదవిని ప్రతిపక్ష పార్టీలకు చెందిన వ్యక్తికి కేటాయించాలని కోరామన్నారు.