జాతీయ వార్తలు
భారత్ మాతాకీ జై.. ప్రజల నినాదం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 21 March 2016
న్యూఢిల్లీ : భారత్ మాతాకీ జై నినాదంపై రచ్చ చేయడం మంచిది కాదని, ఎవరైనా స్లోగన్ ఇవ్వవచ్చునని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత మాతా కీ జై నినాదంపై ఇంత రచ్చ ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ఆ నినాదం బీజేపీ సొంతం కాదని, అది ప్రజల నినాదమని అన్నారు. పాకిస్తాన్ మీద టీంఇండియా గెలిచిన తర్వాత స్టేడియంలో ఉన్నవాళ్లందరూ భారత్ మాతా కీ జై అని అన్నారని, అలా అనమని వాళ్లకు ఎవరూ చెప్పలేదని ఆయన అన్నారు.