జాతీయ వార్తలు

మోదీతో మెహబూబా ముఫ్తీ చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మంగళవారం ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. జమ్ము-కాశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటుపై వీరు చర్చిస్తున్నారని తెలిసింది. ఈ విషయమై ఈరోజు కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.