జాతీయ వార్తలు

కేంద్రం నేతృత్వంలో ఎంఎస్ సుబ్బులక్ష్మి శతజయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: సాంప్రదాయ సంగీతంతో భారత్‌కు వనె్న తెచ్చిన సంగీత సామ్రాజ్ఞి భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి శత జయంతిని ఈ ఏడాది సెప్టెంబర్ 16న ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉత్సవాలను అధికారికంగా దేశవ్యాప్తంగా జరుపుతారు. వివిధ రంగాల్లో దేశానికి ఎనలేని సేవలు చేసిన బిస్మిల్లా ఖాన్, స్వామి అభేదానంద, అమృతలాల్ నాగల్, బిజూ పట్నాయక్ శతజయంతులను కూడా ఈ ఏడాది అధికారికంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.