జాతీయ వార్తలు

సరిహద్దుల్లో భద్రతపై త్రివిధ దళాధిపతులతో మోదీ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: జమ్ము-కాశ్మీర్‌లోని ఉరీ సైనిక స్థావరంపై ఉగ్రదాడి అనంతరం సరిహద్దుల్లో భద్రత గురించి చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆర్మీ చీఫ్‌, వైమానిక దళాధిపతి, నేవీ వైస్‌ చీఫ్‌లతో సమావేశమయ్యారు. ఉగ్రవాదులు పాక్‌ నుంచి వచ్చినట్లు కొన్ని ఆధారాలు లభించిన సంగతి తెలిసిందే. దీనిపై భారత్‌ పాక్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.