జాతీయ వార్తలు

రాజ్యాంగమే మనకు ఆశారేఖ : ప్రధాని మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : రాజ్యాంగమే మనకు ఆశారేఖ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పార్లమెంట్ సభ్యులు వ్యవహరిస్తారని అన్నారు. సమావేశాలు సజావుగా జరిగేందుకు సభ్యులు సహకరిస్తామని నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశాలలో చెప్పారని వెల్లడించారు.