జాతీయ వార్తలు
పేదలకోసమే పనిచేస్తా: మోదీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 29 May 2016
దావణగెరె:కేంద్రంలోని తన ప్రభుత్వం పేదలకోసమే పనిచేస్తుందని, ఏసీ రూముల్లో కూర్చుని సలహాలు ఇచ్చేవారికోసం పనిచేయదని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. కర్నాటకలోని దావణగెరెలో ఆదివారం నిర్వహించిన ‘వికాస్ ర్యాలీ’లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వారంలోనే తానేం చేశానంటూ ప్రశ్నించినవారు ఉన్నారని ఆయన అన్నారు. ఇది ఎన్నికల ర్యాలీ కాదని, అయినా ఇంత పెద్దసంఖ్యలోప్రజలు తమవెంట నిలబడటం ఆనందకరంగా ఉందని ఆయన అన్నారు.