జాతీయ వార్తలు

ప్రజాసేవకు అంకితమవ్వాలి:మోది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:నేటితో పదవీ విరమణ చేస్తున్న 53మంది రాజ్యసభ సభ్యులకు మోదీసహా పలువురు సభ్యులు వీడ్కోలు పలికారు. పదవిలో లేకపోయినా ప్రజాసేవలో తలమునకలవ్వాలని, అధికారికంగా సభ్యులు కాకపోయినా ఎంపీల హక్కులు పరిరక్షిస్తామని, అందువల్ల ప్రజాసేవలో కొనసాగాలని ప్రధాని మోదీ వారిని కోరారు. లోక్‌సభ సభ్యులకు లేని అవకాశం రాజ్యసభ సభ్యులకు ఉందని, మనలో మనం వీడ్కోలు చెప్పుకునే అవకాశం ఇక్కడ ఉందని అన్నారు. ప్రతిష్టాత్మకమైన జిఎస్‌టి బిల్లును రాజ్యసభ ఆమోదించలేకపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు.