జాతీయ వార్తలు

యుపి ఘటనలపై రాజ్యసభలో ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: యుపిలో మహిళల పట్ల హింస, అత్యాచారాలు పెరిగిపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని రాజ్యసభలో బిఎస్పీ అధినేత్రి మాయావతి బుధవారం తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. యుపిలో సమాజ్‌వాదీ సర్కారుతో కేంద్రం కుమ్మక్కయిందా? అని ఆమె ప్రశ్నించారు. సామూహిక అత్యాచారాలు, హింసతో యుపిలో మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు. ఈ ఘటనలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్సాస్ నఖ్వీ సభలో తెలిపారు.