జాతీయ వార్తలు

మథుర అల్లర్లలో ప్రధాన నిందితుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మథుర: ఉత్తరప్రదేశ్‌లోని మథుర అల్లర్లలో కీలక పాత్ర పోషించిన చందన్‌ బోస్‌, అతడి భార్యను బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్పీ కృపా శంకర్‌ సింగ్‌ తెలిపారు. అల్లర్ల వెనక ప్రధాన పాత్రధారి అయిన రామ్‌వృక్ష్ యాదవ్‌ పోలీసు కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. అల్లర్ల వెనుక రామ్‌వృక్ష్ యాదవ్‌తోపాటు చందన్‌ బోస్‌, గిరీశ్‌ యాదవ్‌, రాఖేశ్‌ గుప్తాలు ఉన్నారని ఎస్పీ చెప్పారు.