జాతీయ వార్తలు

మసీదులో బాంబు పేలుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ఉత్తర కామెరూన్‌లోని కుయేప్‌ మసీదులో బుధవారం పేలుడు చోటుచేసుకుంది. ఉదయం ప్రార్థన సమయంలో పేలుడు జరగడంతో 12 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా బోకోహరం ఉగ్రవాదులు దాడికి పాల్పడుతుంటారని అధికారులు తెలిపారు.