జాతీయ వార్తలు

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌లోని బస్తర్- సుకుమా జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో శుక్రవారం సిఆర్‌పి జవాన్లకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోలు మరణించినట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.