జాతీయ వార్తలు

అప్పటి హామీలు నెరవేర్చండి : మన్మోహన్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: తాను ప్రధానిగా ఉన్నప్పుడు ఏపీకి ఇచ్చిన హామీలను ఇప్పటి ప్రభుత్వం నెరవేర్చి సభా గౌరవాన్ని కాపాడాలని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ శుక్రవారం డిమాండ్‌ చేశారు. తాను ఇచ్చిన హామీలపై 2014, మార్చి 1న అప్పటి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, ఆ ముసాయిదా ప్రతిని రాష్ట్రపతికి పంపగా ఎన్నికల షెడ్యూల్‌ ఉన్నందున ఆగిపోయిందన్నారు. అప్పుడు తాను ఇచ్చిన ఆరు హామీలపై అరుణ్‌జైట్లీ సంతృప్తి వ్యక్తం చేసినట్లు మన్మోహన్‌ తెలిపారు. ప్రత్యేక హోదాపై ప్రైవేటు బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన ప్రసంగించారు.