జాతీయ వార్తలు

ఇది అఖండ విజయం: మమత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కత: వరసగా రెండోసారి తన పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అఖండ విజయం చేకూర్చారని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు తిరుగులేని ఆధిక్యత లభించడంతో ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమన్నారు. ఎన్నికల సందర్భంగా విపక్షాలు చేసిన తప్పుడు ప్రచారాన్ని బెంగాల్ ప్రజలు ఏ మాత్రం విశ్వసించలేదన్నారు.