జాతీయ వార్తలు

విజయ్‌ మాల్యాపై మరోసారి నాన్ బెయిలబుల్ వారెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: కింగ్‌ఫిషర్ అధినేత విజయ్‌మాల్యాపై చెక్ బౌన్స్ కేసులో శనివారం పాటియాలా హౌస్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నవంబర్ 4న కోర్టులో ఆయన హాజరుకావాలని ఆదేశించింది. కోర్టుకు హాజరుకాకుంటే ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. లండన్ లో ఉన్న మాల్యాకు వారెంట్ అందేలా చూడాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఇప్పటికే పలు కోర్టులు మాల్యాకు నాన్ బెయిలబుల్వా రెంట్లు జారీ చేశాయి. ఆయన ఏ కోర్టులోనూ హాజరుకాలేదు.