జాతీయ వార్తలు

మాల్యా చెక్‌బౌన్స్‌ కేసు 22కు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: లిక్కర్ కింగ్, కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యాపై చెక్‌బౌన్స్ కేసును హైదరాబాద్‌లోని స్థానిక కోర్టు ఈనెల 22కు వాయిదా వేసింది. జిఎంఆర్ సంస్థకు 50 లక్షల రూపాయల చొప్పున ఇచ్చిన రెండు చెక్కులు బౌన్స్ కావడంతో మాల్యాతో పాటు ఎ.రఘునాథన్‌ను కోర్టు దోషులుగా నిర్ణయించింది. మాల్యా చాలాకాలంగా కోర్టు విచారణకు రావడం లేదు. రఘునాథన్ కూడా మంగళవారం కోర్టుకు రాలేదు. దీంతో తదుపరి విచారణ ఈనెల 22కు వాయిదా పడింది.