జాతీయ వార్తలు

విపక్షంపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు : ఖర్గే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ఎన్డీయే ప్రభుత్వం విపక్షాలపై అక్రమంగా కేసులు బనాయించేందుకు యత్నిస్తుందని లోకసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల అవినీతిపై లోకసభలో పెద్ద చర్చ జరిగింది. హర్యానాలోనూ కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు. కేసులు పెడితే భయపడే ప్రసక్తే లేదని అన్నారు.