జాతీయ వార్తలు

బెంగాల్‌లో నాల్గో విడత పోలింగ్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కత: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నాల్గో విడత పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ విడతలో 345 మంది అభ్యర్థులు రంగంలో ఉండగా, ఏడుగురు మంత్రులు పోటీలో ఉన్నారు. మూడో విడత పోలింగ్‌లో హింస చోటుచేసుకోవడంతో సోమవారం నాటి పోలింగ్ సందర్భంగా విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.