జాతీయ వార్తలు

ప్రత్యేకహోదాపై హామీలను మరచిపోకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంటు సాక్షిగా ఎపికి ఇచ్చిన హామీలను మరచిపోవద్దని కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి లేఖ రాశారు. ప్రత్యేక హోదాపై పార్లమెంటులో తాను ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించేలా మద్దతు పలకాలని ఆయన కోరారు. అన్ని రంగాల్లో ఎపి అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకహోదా ఇవ్వాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. యుపిఎ హయాంలో రాష్ట్ర విభజన జరిగినపుడు బిజెపి నేతలు పార్లమెంటులో ఎపి కోసం పలు వాగ్దానాలు చేశారని ఆయన గుర్తు చేశారు.