జాతీయ వార్తలు

‘స్మార్ట్’ జాబితాలో కరీంనగర్ : వెంకయ్య హామీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: స్మార్ట్ సిటీల జాబితాలో కరీంనగర్‌ను చేర్చాలని తెరాస ఎంపీ వినోద్‌కుమార్ చేసిన విజ్ఞప్తికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్యనాయుడు సానుకూలంగా స్పందించారు. కొన్ని విధివిధానాలను సవరించి జాబితాలో కరీంనగర్‌ను చేర్చాలని అధికారులను ఆయన ఆదేశించారు. కేంద్రానికి పంపే నివేదికలో మార్పులు, చేర్పులు చేయాలని కరీంనగర్ మేయర్‌ను వెంకయ్య కోరారు. తెలంగాణలో వరంగల్ తర్వాత ముఖ్య నగరమైన కరీంనగర్‌ను స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.