జాతీయ వార్తలు

విజయోత్సవ ర్యాలీపై బాంబుదాడి: ఒకరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం: కేరళలోని కన్నూరులో సిపిఎం నేత పిసరాయి విజయన్ గెలుపు సందర్భంగా గురువారం జరిగిన విజయోత్సవ ర్యాలీపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. సిపిఎం, బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.