జాతీయ వార్తలు
కేరళ అసెంబ్లీ మాజీ స్పీకర్ కన్నుమూత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 23 January 2016
కొచ్చి: కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ అసెంబ్లీ మాజీ స్పీకర్ ఏసీ జోస్(79) కన్నుమూశారు. గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం చికిత్స పొందుతూ మృతిచెందారు. జోస్ మృతిపట్ల పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.