జాతీయ వార్తలు

బిజెపికి గుణపాఠం ఖాయం: కేజ్రీవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్: గుజరాత్‌లోని ఉనాలో దళితులపై దాడి ఘటన ఆ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమని దిల్లీ సిఎం కేజ్రీవాల్ ఆరోపించారు. ఆయన శుక్రవారం నాడు ఉనాలో బాధిత దళితులను పరామర్శించారు. దళిత వ్యతిరేక విధానాలతో వ్యవహరిస్తున్న బిజెపి నాయకులకు త్వరలో ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. గోవుల చర్మాన్ని తరలిస్తున్నారనే నెపంతో నలుగురు దళిత యువకులను కారుకు కట్టేసి గోసంరక్షణ సమితి కార్యకర్తలు చితకబాదడం దారుణమని కేజ్రీవాల్ విమర్శించారు.