జాతీయ వార్తలు

కాశ్మీర్‌పై ద్వైపాక్షిక చర్చలే మేలు:ట్రంప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కశ్మీర్ అంశంపై అమెరికా నుంచి పాక్ మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇరు దేశాలు ద్వైపాక్షిక చర్చలు ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. ఐక్యరాజ్యసమితిలో జరిగే సమావేశంలో తమకు మద్దతు ఇవ్వాలని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ఫోన్‌లో ట్రంప్‌ను సంప్రదించగా ఆయన ఈమేరకు పైవిధంగా స్పందించారు. పాక్-్భరత్ ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.