జాతీయ వార్తలు

సైనికుల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: జమ్ము-కాశ్మీర్‌లోని పుల్వామాలో సైనికులు, ఉగ్రవాదుల మధ్య శనివారం ఉదయం కాల్పులు జరిగాయి. ఆ ప్రాంతంలో సైనికులు ఆకస్మిక తనిఖీలు చేస్తుండగా ఓ ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన సైనికులు కాల్పులు జరపగా ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. పరారైన ఉగ్రవాదుల కోసం సైనికులు గాలింపు చర్యలు చేపట్టారు.