జాతీయ వార్తలు

రాజస్థాన్‌లో జీపును ఢీకొన్న లారీ: 11 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్: రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఓ జీపును లారీ ఢీకొనడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కేడియా గ్రామానికి చెందినవారు ఓ వేడుకకు హాజరై భిల్వారా నుంచి జీపులో తిరిగి వస్తుండగా లారీ ఢీకొంది.