జాతీయ వార్తలు
రాజస్థాన్లో జీపును ఢీకొన్న లారీ: 11 మంది మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 27 May 2016
జైపూర్: రాజస్థాన్లోని రాజ్సమంద్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఓ జీపును లారీ ఢీకొనడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కేడియా గ్రామానికి చెందినవారు ఓ వేడుకకు హాజరై భిల్వారా నుంచి జీపులో తిరిగి వస్తుండగా లారీ ఢీకొంది.