జాతీయ వార్తలు
రైల్వేలో ‘జనని సేవ’ ప్రారంభం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 8 June 2016
దిల్లీ: బాలింతలు, శిశువులకు ఆహారాన్ని అందించేందుకు ‘జనని సేవ’ కార్యక్రమాన్ని రైల్వేమంత్రి సురేష్ ప్రభు బుధవారం ప్రారంభించారు. వేడినీళ్లు, పాలుతో పాటు బాలింతలు, శిశువులకు అవసరమయ్యే వివిధ ఆహార పదార్థాలను 25 రైల్వేస్టేషన్లలో అందుబాటులో ఉంచుతున్నామని ఆయన తెలిపారు. 5 నుంచి 12 ఏళ్లలోపు పిల్లలకు ఆహారాన్ని అందించేందుకు ప్రత్యేక మెనూ రూపొందించామన్నారు.