జాతీయ వార్తలు

ఎన్నికల కమిషన్‌ను కలిసిన జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఎపిలో ఎమ్మెల్యేల ఫిరాయింపులకు అడ్డుకట్ట వేయాలంటూ వైకాపా అధినేత జగన్ గురువారం ఇక్కడ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలను అసెంబ్లీకి అనర్హులుగా ప్రకటించాలన్నారు. పార్టీని వీడివెళ్లేవారు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలన్నారు. కాగా, గురువారం ఉదయం అరకు, శ్రీశైలం ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెప్పడంతో టిడిపిలో చేరిన శాసనసభ్యుల సంఖ్య 16కు చేరింది.