జాతీయ వార్తలు

ఉద్దేశపూర్వక ఎగవేతదారుల ఆస్తుల్ని వేలం వేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఆదాయపుపన్ను శాఖ పేర్కొన్న ‘ఉద్దేశపూర్వక ఎగవేతదారుల’ జాబితాలో ఉన్న వ్యక్తుల ఆస్తులను మాత్రమే వేలం వేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ జాబితాలో కేవలం 60 మంది పేర్లు మాత్రమే ఉన్నాయని, చాలామంది పేర్లు ఇంకా ఉండాలన్నారు. ఆదాయపుపన్ను శాఖతో వివాదాలున్న వారిని ఆ జాబితాలో చేర్చలేమన్నారు.