జాతీయ వార్తలు

దిల్లీలో జగన్ ‘సేవ్ డమొక్రసీ’ యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న నినాదంతో యాత్ర చేపట్టిన వైకాపా అధినేత జగన్ తన అనుచరులతో సోమవారం ఇక్కడికి చేరుకున్నారు. ఎపిలో వైకాపా ఎమ్మెల్యేలను డబ్బులిచ్చి కొంటూ టిడిపి ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు రాష్టప్రతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, ఇతర పార్టీల నేతలను కలిసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ఫిరాయింపులను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు.