జాతీయ వార్తలు

మహారాష్ట్ర బయటే ఐపిఎల్ మ్యాచ్‌లు:సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: తీవ్ర నీటికొరత ఏర్పడినందున మే 1 తర్వాత మహారాష్టల్రో ఐపిఎల్ మ్యాచ్‌లు నిర్వహించరాదని సుప్రీం కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. ఈ విషయంలో ఇదివరకే బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్ధించింది. హైకోర్టు తీర్పును నిలిపివేయాలని కోరుతూ మహారాష్ట్ర క్రికెట్ సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.