జాతీయ వార్తలు

గుజరాత్‌లో పేదవర్గాలకు 10శాతం రిజర్వేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్: ఆరులక్షల రూపాయల లోపు వార్షికాదాయం ఉన్నవారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం మే 1నుంచి అమలులోకి వస్తుందని సిఎం ఆనందీబెన్ శుక్రవారం ప్రకటించారు. రాష్టల్రో మైనార్టీలకు ఇదివరకే రిజర్వేషన్ల విధానాన్ని అమలు చేశారు. రిజర్వేషన్ల కోసం ఇటీవల పటేల్ కులస్థులు ఆందోళనలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. పేదల కోటాలో పటేల్ కులస్థులకు రిజర్వేషన్లను వర్తింపజేసే అవకాశం ఉంది.