జాతీయ వార్తలు

జీఎస్‌టీ కౌన్సిల్‌లో ఐఆర్‌ఎస్‌ అధికారులు : జైట్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఐఆర్‌ఎస్‌ అధికారులకు జీఎస్‌టీ కౌన్సిల్‌ సెక్రటేరియట్‌లో అవకాశం కల్పిస్తామని, ఎంత నిష్పత్తిలో వీరు ఉండాలి అనే అంశాన్ని ప్రభుత్వం నిర్ణయిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మంగళవారం అన్నారు. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ శాఖ కూడా జీఎస్‌టీలో కీలకమని, అధికారులకు స్థానం కల్పించడంలో ఎటువంటి రాజీ లేదని చెప్పారు. ఐఆర్‌ఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌తో భేటీ అయ్యాక ఆయన ఈ విధంగా స్పందించారు. మంత్రి చెప్పారు. వీరితోపాటు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ శాఖ కూడా జీఎస్‌టీలో కీలకమని అన్నారు.