జాతీయ వార్తలు

ఇసుక అక్రమ రవాణాపై విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ : పర్యావరణ అనుమతులులేని ప్రాంతాల్లో తవ్వకాలు నిలిపివేయాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ) ఆదేశించింది. పొక్లెయిన్లతో ఇసుక తవ్వకాలు ఎలా చేస్తారంటూ ఏపీ, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర ప్రభుత్వాలను ఎన్‌జీటీ ప్రశ్నించింది. తదుపరి విచారణను పిబ్రవరి 4కు వాయిదా వేసింది.