జాతీయ వార్తలు
తెలుగురాష్ట్రాల్లో సజావుగా పాలన: గవర్నర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 19 April 2016
దిల్లీ: ఉభయ తెలుగురాష్ట్రాల్లో పాలన సజావుగానే సాగుతున్నట్లు గవర్నర్ నరసింహన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం ఇక్కడ కేంద్ర హోమ్మంత్రి రాజ్నాథ్ సింగ్ను, ఇతర అధికారులను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. విభజన వల్ల చిన్న చిన్న సమస్యలున్నప్పటికీ తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు సఖ్యతతో పనిచేస్తున్నారని కితాబిచ్చారు.