జాతీయ వార్తలు
ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 20 July 2019
న్యూఢిల్లీ: ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర నియామకం జరిగింది. కొన్ని కీలక రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేయటం జరిగింది. ఒడిశాకు చెందిన బీజేపీ సీనియర్ నేత విశ్వభూషణ్ హరిచందన్ను ఏపీ గవర్నర్గా నియమిస్తూ గత మంగళవారం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఉత్తర్ప్రదేశ్ గవర్నర్గా ఆనందీబెన్ పటేల్,
మధ్యప్రదేశ్కు లాల్జీ టాండన్, బిహార్కు ఫగు చౌహాన్,పశ్చిమ బెంగాల్కు జగ్దీప్ ధన్ఖర్, త్రిపురకు గవర్నర్గా రమేశ్ బయాస్, నాగాలాండ్కుగవర్నర్గా ఆర్ఎన్ రవిని నియమించింది.