జాతీయ వార్తలు

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: యూఎస్‌ ఫెడరల్‌ ఓపెన్ మార్కెట్‌ కమిటీ సమావేశం నేపథ్యంలో అమెరికా, ఐరోపా స్టాక్‌ మార్కెట్లు దెబ్బతిన్నాయి. దీని ప్రభావం భారత మార్కెట్లపై కూడా కనిపించింది. బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 30,300లుగా ఉంది. కిలో వెండి ధర రూ. 41,075లుగా ఉంది.