జాతీయ వార్తలు

సావిత్రి నదిలో కొనసాగుతున్న గాలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహారాష్ట్ర: మహద్‌లోని సావిత్రి నదిలో గాలింపు కొనసాగుతోంది. నదిలో గాలిస్తున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఇప్పటి వరకు 23 మృతదేహాలను వెలికి తీశారు. భారీ వర్షం కురుస్తుండటంతో గాలింపు చర్యలకు ఇబ్బందిగా మారింది. బ్రిడ్జ్ కూలిపోయిన ఘటనలో 50 మంది గల్లంతయ్యారు.