జాతీయ వార్తలు

వస్తప్రరిశ్రమలో మంటలు: ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్: పంజాబ్‌లోని లూథియానాలో ఓ వస్త్ర పరిశ్రమలో శనివారం ఉదయం భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది 11 శకటాలతో పరిశ్రమ వద్దకు చేరుకుని ఆరు గంటల పాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.