జాతీయ వార్తలు

అస్సాంలో ఎన్‌కౌంటర్: ఆరుగురు తీవ్రవాదులు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అస్సాం: శుక్రవారం తెల్లవారు జామున కర్బి అంగ్లాంగ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్లో కేపీఎల్‌టీ(కర్బి పీపుల్స్ లిబరేషన్ టైగర్స్) కి చెందిన ఆరుగురు తీవ్రవాదులు హతమయ్యారు. బోకజాన్ పోలీస్ స్టేషన్ పరిథిలోని బనిపథర్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. నిర్దిష్ట సమాచారం మేరకు పోలీసులు, సైన్యం సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి. మృతుల్లో కేపీఎల్‌టీ అగ్ర నేతలిద్దరు ఉన్నారు. ఓ సైనిక జవానుకు గాయాలయ్యాయి. ఎన్‌కౌంటర్ ప్రదేశం నుంచి ఒక ఎస్ఎల్ఆర్ రైఫిల్, మూడు పిస్టల్స్, రెండు గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.