జాతీయ వార్తలు

అసెంబ్లీ బరిలో ఓడిన ప్రముఖులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: అయిదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు ప్రముఖులు ఓటమి చవిచూశారు. రాజకీయ నాయకులే కాదు, కొందరు సినీనటులు, క్రీడాకారులు సైతం ఓటర్లను చూరగొనలేకపోయారు. తమిళనాడులో డిఎండికె పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు కెప్టెన్ విజయ్‌కాంత్ ఓడిపోయారు. కేరళలో తిరువనంతపురం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ క్రికెటర్ శ్రీశాంత్ గెలవలేకపోయారు. బెంగాల్‌లో సిఎం మమతా బెనర్జీపై పోటీ చేసిన నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ మనవడు చంద్రకుమార్ బోస్ (బిజెపి), మాజీ కేంద్ర మంత్రి దీపా దాస్‌మున్షీ (కాంగ్రెస్) ఓడిపోయారు. ప్రముఖ బెంగాలీ నటి రూపా గంగూలీ ఓటమి చవిచూశారు.