క్రీడాభూమి

నలుగురు దక్షిణాఫ్రికా క్రికెటర్లపై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జొహాన్నెస్‌బర్గ్ (దక్షిణాఫ్రికా ): మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై నలుగురు క్రికెటర్లపై దక్షిణాఫ్రికా నిషేధం విధించింది. 2015లో దేశీయంగా జరిగిన ట్వంటీట్వంటీ మ్యాచుల్లో ఫిక్సింగ్‌కు నలుగురు పాల్పడినట్లు తేలింది. ఈ క్రికెటర్లను ఏడు నుంచి 12 ఏళ్లపాటు నిషేధం విధిస్తున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డ్ వెల్లడించింది. మాజీ వికెట్ కీపర్ థామీ‌పై 12 ఏళ్ల నిషేధం విధించారు. నిషేధం విధింపబడిన మిగతా ముగ్గురు ఆటగాళ్లలో పుమెలెలా మట్షిక్వే, ఎతీ ఎంబలాతి, జీన్ సైమ్స్ ఉన్నారు.