జాతీయ వార్తలు

దేశాన్ని విడిచి వెళ్లం : మల్లిఖార్జున ఖర్గే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ఈ నేల మాది. మేము ఈ దేశం వాళ్లమే. దేశాన్ని విడిచి వెళ్లం అని లోకసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు. రాజ్యాంగ ప్రవేశికలో సెక్యులర్ అనే పదం అంబేద్కర్ ఎందుకు జోడించారో అని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోకసభలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. ఐదు వేల ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నామని అన్నారు.