జాతీయ వార్తలు

ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సి.ఎం.లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ:కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు ఎపి, తెలంగాణ సిఎంలు చంద్రబాబు, కెసిఆర్ బుధవారం ఇక్కడికి చేరుకున్నారు. వీరు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం వుంది. అకాల వర్షాలు, కరువు పరిస్థితులపై కేంద్రం నుంచి సాయం పొందేందుకు సిఎంలు చర్చించేందుకు అవకాశం వుంది.