జాతీయ వార్తలు

చివరి పనిదినాన్ని ముగించుకున్న సీజేఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్ తన చివరి పని దినాన్ని ముగించారు. ఆయన ఈ రోజు ధర్మాసనంలో లిస్టయిన పిటిషన్లన్నింటికీ ఒకేసారి నోటీసులు జారీ చేసి ప్రత్యేకంగా తన పని దినాన్ని ముగించారు. కాగా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జస్టిస్ రంజన్ గొగొయ్‌కు వీడ్కోలు పలకనున్నారు. ఈనెల 17న పదవీ విరమణ చేయనున్న జస్టిస్ రంజన్ గొగొయ్ కోర్టుకు శని, ఆదివారాలు సెలవు దినం కావటంతో ఈ రోజు తన చివరి పనిదినాన్ని ఇలా ముగించారు.