జాతీయ వార్తలు
పౌరసత్వ బిల్లు రాజ్యాంగ విరుద్ధం:చిదంబరం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 10 December 2019
న్యూఢిల్లీ: పౌరసత్వ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. ఆయన ట్విట్టర్లో స్పందిస్తూ ఒక పార్టీకి ఇచ్చిన భారీ మెజార్టీకి మూల్యం చెల్లించుకుంటున్నామని అన్నారు. తమకు లభించిన మెజార్టీని పార్టీలను, ప్రజలను అణగదొక్కటానికి ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. కాగా కర్ణాటక ఎన్నికల ఫలితాలపైన ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు. ఒక పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఓటు వేస్తారు. అదే అభ్యర్థి బీజేపీలో చేరినా ఓటు వేస్తారు అని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో కాంగ్రెస్కు రెండు సీట్లు రావటంపై ఆయన ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేశారు.