జాతీయ వార్తలు

లోయలో బస్సుపడి పదిమంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షిల్లాంగ్: మేఘాలయలోని జైనిటా పర్వత ప్రాంతంలో మంగళవారం ఓ బస్సు లోయలో పడి పదిమంది మరణించారు. అస్సాం రాజధాని గౌహతి నుంచి బయలుదేరిన ఈ ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. గాయపడిన మరో 26 మందిని సమీప ఆస్పత్రికి తరలించారు.