జాతీయ వార్తలు

బిహార్‌లో ఇద్దరిని కాల్చి చంపిన మావోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గయ: బిహార్‌లోని గయ జిల్లాలో మావోయిస్టులు గురువారం నాడు ఇద్దరిని తుపాకులతో కాల్చి చంపారు. కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ బంధువులైన ఇద్దరు ఎల్‌జెపి నాయకులు దుమారియా గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగించుకుని వస్తుండగా మావోయిస్టులు విరుచుకుపడ్డారు. అతి సమీపం నుంచి ఆ ఇద్దరు నాయకులను మావోలు కాల్చి చంపి పరారయ్యారు.